టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు,
టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్
*తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.. *తెలంగాణలో రోజురోజుకీ అరాచకాలు ఎక్కువైయ్యాయి.. *గవర్నర్ బాడీ షేమింగ్ చేసే వారిని అరెస్ట్ చేయాలి.. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను కలసిన డీఎంకే ఎంపీలు ముందుగా మంత్రి కేటీఆర్ను పచ్చ కండువాతో సత్కరించారు. నీట్ రద్దు కోరుతూ
కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో
టీఆర్ఎస్ సర్కార్ పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా టిఆర్ఎస్
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు
రాష్ట్ర వ్యహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ… నాగార్జునుడు నడియాడిన నేలను టిఆర్ఎస్ అపవిత్రం చేస్తుంది. సాగర్ లో టిఆర్ఎస్ లెగ్, పెగ్ సంస్కృతి తీసుక
కోదండరాం మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకోలేదు అని అన్నారు. ఎన్నికల్లో మేము ఓడిపోయిన నైతిక విజయం మాదే. మేము పదవికాంక్ష తో
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం వర్షాలకు వెనిస్ నగరంలా కనిపించిందని..కేసీఆర్ ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామన్నారని పేర్కొన్నారు భట్టి. కేటీఆర్