కోదండరాం మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకోలేదు అని అన్నారు. ఎన్నికల్లో మేము ఓడిపోయిన నైతిక విజయం మాదే. మేము పదవికాంక్ష తో
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణలో బతుకు దేరువు కరువయ్యింది. నిరుద్యోగులు, రైతులు, ప్రయివేట్ టీచర్లు ఉపాధి కొలిపోయారు. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మనుషులుగా స్పందిస్తున్నాం.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరాం మరోసారి ఫైర్ అయ్యారు. సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగం విరుద్ధంగా, అన్యాయంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర
సీఎం కేసీఆర్ తాజాగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య