telugu navyamedia

Karnataka Bus accident

కర్నాటక బస్సు ప్రమాద మృతులకు కేసీఆర్‌ 3లక్షల పరిహారం ..

navyamedia
కర్నాటక కాల్‌బుర్గీలో బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.