telugu navyamedia

ipl 2021

ఐపీఎల్ 2021: హైదరాబాద్ ముందు 165 పరుగుల లక్ష్యం

navyamedia
ఆరంభంలోనే వికెట్‌.. ఆ తర్వాత దూకుడు.. చివర్లో తడబాటు.. ఇదీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్ తీరు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (82)

ఐపీఎల్ కు రాకపోతే జీతాల్లో కోత…?

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.. షెడ్యూల్‌ను రూపొందించే పనిలో

యూఏఈ లో ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఫ్యాన్స్ కు అనుమతి…?

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌‌ను

ఇంటికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు…

Vasishta Reddy
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు ఆసీస్ ఆటగాళ్లు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర

ఐపీఎల్ లో ఆడటానికి ఆటగాళ్లకు అనుమతి ఇచ్చిన ఆసీస్…?

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే

ఐపీఎల్ 2021 : సెకండాఫ్ ప్రారంభానికి ముందే కేకేఆర్ కు షాక్…

Vasishta Reddy
సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత

ఐపీఎల్ ను యూఏఈ లో అందుకే నిర్వహిస్తున్నాం : జై షా

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్‌ 18 నుంచి

మళ్లీ దినేశ్ కార్తీక్‌ చేతిలోకి కేకేఆర్ పగ్గాలు…?

Vasishta Reddy
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 అర్దంతరంగా వాయిదాపడటం ఆ జట్టుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఓ వైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ క్యాష్

సన్‌రైజర్స్ పై అభిమానుల సెటైర్స్…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 25 రోజుల్లో లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపిన బోర్డు.. షెడ్యూల్‌ను త్వరలోనే

ఐపీఎల్ 2021 పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మిగిలిపోయిన 31

ఐపీఎల్ కోసం ఆ సిరీస్ రద్దుకు సిద్ధమైన బీసీసీఐ..?

Vasishta Reddy
కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేయాలని

లైవ్ లో కనీళ్ళు పెట్టుకున్న కేకేఆర్ ఆటగాడు…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్.. స్వదేశానికి పయనమయ్యే ముందు కరోనా బారిన పడ్డాడు.