ప్రధాని మోడీ ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లను నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్పై బీసీసీఐ త్వరలోనే
టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ని మరింత పెంచేందుకు బీసీసీఐ మరో కొత్త టెస్టును త్వరలోనే తీసుకువస్తోంది. అంతేకాదు ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తారట. టీమిండియా జట్టు ఎంపికలో యో-యో