ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఐపీఎల్ 2020 లో ఆదరగొట్టిన ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలకు అవకాశం
భారత జట్టులోకి వచ్చే రావాలనుకునే ఆటగాళ్లకు కోహ్లీ వార్మింగ్ ఇచ్చాడు. ఎవరైనా సరే ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితేనే జట్టులోకి ఎంట్రీ అని స్పష్టం చేసాడు. అయితే
టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ని మరింత పెంచేందుకు బీసీసీఐ మరో కొత్త టెస్టును త్వరలోనే తీసుకువస్తోంది. అంతేకాదు ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తారట. టీమిండియా జట్టు ఎంపికలో యో-యో