telugu navyamedia
క్రీడలు వార్తలు

వేలంలో కోటికి పైగా ధరతో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా…?

ఈరోజు చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 కోసం వేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో మొత్తం 67 మంది ఆటగాళ్లకు అవకాశం ఉండగా బరిలో ఉన్నవారు మాత్రం 292 మంది. అయితే అందులో కోటి ఆ పై ధరతో వేలంలో మొత్తం 33 మంది ఆటగాళ్లు ఉండగా అందులో 10 మంది 2 కోట్లు 12 మంది 1.5 కోట్లు 11 మంది ఒక్క కోటి ధరతో ఉన్నారు. అయితే ఆ ఆటలు ఎవరో చూడండి.

2 కోట్లు : హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్ మరియు మార్క్ వుడ్.

1.5 కోట్లు: అలెక్స్ హేల్స్, అలెక్స్ కారీ, డేవిడ్ మలన్, మోర్న్ మోర్కెల్, గ్రెగొరీ లూయిస్, డేవిడ్ విల్లీ, టామ్ కుర్రన్, షాన్ మార్ష్, ఆదిల్ రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రిచర్డ్సన్ మరియు నాథన్ కౌల్టర్-నైలు.

కోటి : హనుమా విహారీ, ఉమేష్ యాదవ్, ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్, షెల్డన్ కాట్రెల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మొయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్చాగ్నే, జాసన్ బెహ్రెండోర్ఫ్, బిల్లీ స్టాన్లేక్, మాథ్యూ వేడ్.

Related posts