ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిలో వైసీపీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 12వ ఏట అడుగుపెడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో వివాదం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో
ఏపీ కేబినేట్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమంతో పాటు మార్కెటింగ్, మౌలిక సదుపాయల అభివృద్ధికి వ్యవసాయ బడ్జెట్
*వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రహుల్లాకు అవకాశం *రహుల్లాకు బీఫామ్ అందజేసిన సీఎం వైఎస్ జగన్ *కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష టిడిపి నాయకులు బహిష్కరించడం… తెలంగాణలో అసలు గవర్నర్