ఏపీ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం..
*కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్.. *సంక్షేమ పథకాలకు అధికప్రాధాన్యత.. ఏపీ శాసనమండలి శుక్రవారం ఉదయం సమావేశం అయ్యింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ