ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమంతో పాటు మార్కెటింగ్, మౌలిక సదుపాయల అభివృద్ధికి వ్యవసాయ బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం రూ.11,387.69 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు.
వార్షిక బడ్జెట్ లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. ఇందులో రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాలు, రైతు సంక్షేమ పథకాలు, విత్తనాల కొనుగోలు, ప్రకృతి విపత్తలు సాయం, రైతులకు నష్టపరిహారం వంటి కార్యక్రమాలకు నిధులు కేటాయించింది.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్