నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన “అఖండ” సినిమా గొప్ప విజయవంతం అయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2వ విడుదలైన ఆఖండ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల
విశాఖపట్నం విమానాశ్రయం లో నటసింహా, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్య , బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంగా విశాఖ లో
విశాఖపట్నం మల్కాపురం పరిసరాల్లో ఓ కామాంధుడికి మహిళలు దేహశుద్ధిచేశారు. స్కూలుకు, ట్యూషన్ కెళ్లే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇస్తామని అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్న స్థానిక మహిళలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో అలల ఉద్ధృతికి.. ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీకమాసం చివరి రోజు
తిరుమల దేవస్థానంలో చిరుద్యోగిగా చేరిన శేషాద్రి పూజాకైంకర్యాల నిర్వహణలోనూ పట్టుసాధించారు. అర్చకుడు కాదు… సుప్రభాత సేవనుంచి … స్వామివారి పవళింపుసేవదాకా జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న శేషాద్రి, ఆలయ
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాత్తుగా కన్నుమూశారు. కార్తీక దీసోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్ళిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున
ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నంల సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రి అమ్ముకునే ఓ దుకాణంలోకి