విశాఖ కేజీహెచ్లో శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివదేహాన్ని ఎంబామింగ్ చేసి రోడ్డుమార్గంలో తిరుపతిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం
తిరుమల దేవస్థానంలో చిరుద్యోగిగా చేరిన శేషాద్రి పూజాకైంకర్యాల నిర్వహణలోనూ పట్టుసాధించారు. అర్చకుడు కాదు… సుప్రభాత సేవనుంచి … స్వామివారి పవళింపుసేవదాకా జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న శేషాద్రి, ఆలయ