శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీకమాసం చివరి రోజు