బాలీవుడ్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీబడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో రణ్బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు.
విశాఖలోని సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం వీఐపీలు నుంచి సామాన్య భక్తులు వరకు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొండపైకి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్పోర్ట్లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్
విశాఖ ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలించిన సిబ్బంది డెడ్బాడీని వెలికితీసారు.. మృతులు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఆందోళన నెలకొంది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తున్న సమయంలో.. సమీపంలోనే
ఆంద్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడటంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో