విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది. ఆర్కే బీచ్లో భక్త జనం పోటెత్తారు. భక్తులు చేసిన శివ రాత్రి జాగరణ బుధవారం ఉదయం ముగిసింది. దాంతో విశాఖ చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు ఉదయమే బీచ్ వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకతో శివ లింగాలను తాయారు చేసి…ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరుసగా 37వ సంవత్సరం కూడా ఇక్కడ భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో రాత్రి నుండి రామకృష్ణ బీచ్ లో అభిషేకాలు శివనామ స్మరణతో ఆర్కేబీచ్ మారుమోగుతోంది.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్