telugu navyamedia

vijayawada

ముగిసిన వైసీపీ ప్లీనరీ స‌మావేశాలు..

navyamedia
వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల

చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు..

navyamedia
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని , చంద్రబాబు సైకిల్ టైర్లు ఊడిపోయాయని వైఎస్ జ‌గ‌న్ సెటైర్లు చేశారు.  వైసీపీ ప్లీనరీ రెండో రోజు

చిప్ చేతి రింగ్‌లోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు..మెదడులో చిప్పు ఉండాలి

navyamedia
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా

మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నాం ..

navyamedia
భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైసీపీ అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మ్యానిఫెస్టోలో

ఎన్నో త్యాగాలు చేసిన మ‌హా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్‌

navyamedia
*వైసీపీ పార్టీ రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు *ఇదిఆత్మీయ సునామీ.. *వైసీపీ జీవితకాలం అధ్య‌క్షుడుగా జ‌గ‌న్‌ *ఎన్నో త్యాగాలు చేసిన మ‌హా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్‌ *విజ‌య‌వాడ‌- గుంటూరు

త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి చేరుకున్న సీఎం జ‌గ‌న్‌..

navyamedia
*ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి చేరుకున్న సీఎం జ‌గ‌న్‌ *త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌ *వైసీపీ జెండాను ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్‌.. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌

ప్ర‌ధాని ఏపీ టూర్‌లో న‌ల్ల బెలూన్లు క‌ల‌క‌లం..

navyamedia
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర

ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు : చంద్రబాబు ఇంటి వద్ద హై టెన్షన్ ..

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో చంద్రబాబు

వెల్లంప‌ల్లికి మ‌రో చేదు అనుభ‌వం..

navyamedia
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న నాగ‌రాజు అనే యుకువ‌డు వెల్లంపల్లి

రాష్ర్ట రాజ‌కీయాల్లో కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని రక్షించేందుకు బీజేపీ పోరాటం

navyamedia
*రాష్ట్రాల్లో ఇంకా కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయి *ఏపీలో వైసీపీ, టీడీపీ కుటుంబ పాల‌నే.. *తెలంగాణ‌లో కుటుంబ పాల‌న కొన‌సాగుతుంది.. రాష్ర్ట రాజ‌కీయాల్లో కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని

ఆంధ్రాకి బీజేపీ అవసరం చాలా ఉంది .. జేపీ నడ్డా

navyamedia
ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో బేజీపీ

విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా..కాసేపట్లో బహిరంగ సభకు హాజరు

navyamedia
*ఏపీలో నేడు, రేపు  జేపీ నడ్డా ప‌ర్య‌ట‌న *ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న జాతీయ అధ్య‌క్షుడు నడ్డా *విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా *గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డా కు ఘ‌న