telugu navyamedia

vaccination

కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం : ఇక అలా చేస్తేనే వ్యాక్సిన్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో 

వ్యాక్సినేషన్ వేగవంతం చేయ‌డంపై మంత్రి ఆళ్ల నాని స‌మీక్ష…

Vasishta Reddy
వ్యాక్సినేషన్ వేగవంతం చేయ‌డంపై స‌మీక్ష నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా

వ్యాక్సిన్ ఇస్తే… 10 రోజుల్లోనే

Vasishta Reddy
వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ… ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ

ఏపీ ప్రజలకు షాక్ : 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని తేల్చేసిన జగన్ సర్కార్ !

Vasishta Reddy
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు

మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : రాష్టాలకు ఉచితంగానే వ్యాక్సిన్ సరఫరా

Vasishta Reddy
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో మోడి సర్కార్ ఓ శుభ వార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను రూ.

ఇవాళ్టి నుంచే 45 ఏళ్ళు పై బడిన వాళ్లకు వాక్సినేషన్

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ క్రేజులు తగ్గుతాయి అనుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆ మంత్రికి కరోనా…

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది నుండో కరోనా వ్యాక్సిన్ పంపిణి జరుగుతున్న కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని

వ్యాక్సిన్ విషయంలో బీహార్ సంచలన నిర్ణయం…

Vasishta Reddy
దాదాపు ఏడాదికి పైగా దేశాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే దానికి వ్యాక్సిన్ గత నెల నుండి మ్మన దేశంలో ఇస్తున్నారు. దేశంలో కరోనా వ్యాక్సీనేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 

నేటి నుంచి సామాన్యు ప్రజలకు టీకా..

Vasishta Reddy
ఇవాళ్టి నుంచి రెండో విడత “కోవిడ్” వాక్సినేషన్ ఇవ్వనున్నారు. అయితే.. నేటి నుంచి సామాన్యులకు కూడా టీకా వేయనున్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్ళు

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న మోడీ…

Vasishta Reddy
దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలపై ప్రధాని