కేంద్రం 500 టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి ఇస్తోంది అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆక్సిజన్ కొరత, పడకల కొరత రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. కోవిడ్
వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకాలంపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కరోనా సోకిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని DMHO డాక్టర్ గౌరిశ్వరరావును అదేశించారు మంత్రి ఆళ్ల