కరోనా వ్యాక్సినేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది..
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో
కరోనా వ్యాక్సిన్ పై ఎప్పటి నుండో పుకార్లు షికారు చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఆ వైరలవుతున్న పుకార్లను తోసిపుచ్చింది… ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళన చెందవద్దని
మన దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం రోజువారి కేసుల్లో ఇతర దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది భారత్.. గడిచిన
రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ,
ఇండియా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006