తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి శాసనమండలికి
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల ద్రుష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం (జిహెచ్ఎంసి) వద్ద నిరసనకు దిగిన బిజెపి కార్పొరేటర్ల చర్యను మంత్రి కెటి రామారావు ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు దారుణమని, వారిని
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర మరోసారి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో బండి సంజయ్
తెలంగాణభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన….. సాయంత్రం 4 గంటలకు తెరాస శాసనసభపక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న
ఢిల్లీ..ఇరు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమని, జల శక్తి మంత్రి గజేంద్రసింగ్
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీతో రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ప్రధాన పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి.
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపధ్యలో అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ ప్రతిపక్షాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందుకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనను చెప్పుకోవచ్చు. ఈనెల
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న ఈటల