*బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులు ,
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల ద్రుష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.