హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్పై 23, 865 ఓట్ల మెజార్టీతో భారీ విజయం
తెలంగాణలోని హుజూరాబాద్ అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఉత్కంఠ రేపుతుంది. ఉదయం 7 గంటలకు
హుజురాబాద్ ఉప ఎన్నికకు ప్రచారానికి చివరి రోజు కావడంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీతో రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ప్రధాన పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ రెండోరోజు పర్యటించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో హరీష్రావు పాల్గొన్నారు. మహిళా
కరీంనగర్లోని ఇల్లందకుంటలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. మంత్రులు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇతర టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. హుజూరాబాద్లో బైక్ ర్యాలీ