telugu navyamedia

Tamilisai soundararajan

సొద‌రిగానైనా గౌర‌వించాలి.. కావాలనే అవ‌మానిస్తున్నారు.. – గవర్నర్ తమిళిసై

navyamedia
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని

తెలంగాణ ప్ర‌భుత్వం మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు..

navyamedia
*సీఎం మోదీతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భేటి *తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు.. *ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. *ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి గ‌వ‌ర్న‌ర్ ఫ్రొటోకాల్

తెలంగాణ‌లో నేను అధికారం చ‌లాయించ‌డం లేదు..గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

navyamedia
*సీఎం మోదీతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భేటి *తెలంగాణ‌లో నేను అధికారం చ‌లాయించ‌డం లేదు..నేను ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌ర్‌ని *తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు.. ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా

గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు..

navyamedia
తెలంగాణ‌లో రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు

గవర్నర్ తమిళిసై ఆదిలాబాద్ పర్యటన ర‌ద్దు..

navyamedia
ఆదిలాబాద్: రాష్ట్ర గ‌వర్న‌ర్ త‌మిళిసై ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్ప‌డి వాతావ‌ర‌ణంలో మార్పులు జ‌ర‌గ‌డం వ‌ల్ల అధికారులు గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేశారు. ఆదిలాబాద్ జిల్లా

తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం

navyamedia
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర గారిచేత రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

కరోనాకు వ్యాక్సినే.. వజ్ర కవచం : తెలంగాణ గవర్నర్

Vasishta Reddy
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్…

Vasishta Reddy
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న

వయో పరిమితి పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం…

Vasishta Reddy
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును.. రాజ్‌భవన్‌కు పంపించారు అధికారులు.. అయితే, ఆ బిల్లుకు

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళ్‌సై పొగడ్తలు

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళసై ప్రశంసల వర్షం కురిపించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై ప్రసంగించారు. గంట 19 నిమిషాల పాటు గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. సాగు,

“రాజ్ భవన్ అన్నం” క్యాంటీన్ ప్రారంభించిన గవర్నర్

Vasishta Reddy
గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు “రాజ్ భవన్ అన్నం” పేరిట రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో క్యాంటీన్ ప్రారంభించారు.ఈ రాజ్ భవన్ అన్నం క్యాంటీన్

నేను తెలంగాణకు గవర్నర్‌గా నేను రావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి…

Vasishta Reddy
తెలంగాణ గవర్నర్‌ గా తమిళిసై సౌంద‌ర్ రాజ‌న్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని