తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమై.. రాష్ట్రంలోని
తెలంగాణలో రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు
ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటన రద్దయ్యింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి వాతావరణంలో మార్పులు జరగడం వల్ల అధికారులు గవర్నర్ పర్యటనను రద్దు చేశారు. ఆదిలాబాద్ జిల్లా
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్ర గారిచేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ప్రశంసల వర్షం కురిపించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. గంట 19 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. సాగు,
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని