లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను
హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్బండ్ లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదని అసహనం
దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ను పూర్తి చేసి, జులై
ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ
రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి ఊహించని
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు మరో సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం
కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిలదీసిన సుప్రీంకోర్టు.. ఇకపై సహించబోమని స్పష్టం చేసింది.. ఇకపై ఎవరైనా
ఆక్సిజన్ కొరత, మందులు, వ్యాక్సిన్ల అంశాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం.. తాము డీల్ చేయాల్సిన జాతీయ సమస్యలు కొన్ని ఉన్నాయని.. ఇలాంటి సంక్షోభ సమయంలో
జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 48వ సుప్రీంకోర్టు