telugu navyamedia

ED

రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్..

navyamedia
మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన

నేష‌న‌ల్ హెర‌ల్డ్ కేసు : ఈడీ విచారణకు సోనియాగాంధీ..త‌ల్లికి తోడుగా ప్రియాంక

navyamedia
నేష‌న‌ల్ హెర‌ల్డ్ కేసులో ఈడీ ముందుకు సోనియాగాంధీ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ ఈడీ కార్యాల‌యం ఎదుట భారీ బందోబ‌స్తు.. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో

మూడో రోజు ఈడీ ఎదుట హాజ‌రైన రాహుల్ గాంధీ..

navyamedia
*ఢిల్లీలో ఈడీ కార్యాల‌యం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌.. *ఈడీ కార్యాల‌యంలోకి దూసికెళ్లేందుకు కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం.. *కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నేషనల్

రెండోరోజు ఈడీ విచారణకు రాహుల్‌ గాంధీ..ఢిల్లీలో ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

navyamedia
*ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ *నిన్న ప‌దిగంట‌ల పాటు ప‌శ్నించిన రాహుల్‌గాంధీ.. *నేష‌న‌ల్ హెరాల్డ్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌శ్నించిన ఈడీ,, *మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద

ముగిసిన రవితేజ ఈడీ విచారణ

navyamedia
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రవితేజ విచారణ ముగిసింది.. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు..

navyamedia
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌తో పాటు మరో వ్యక్తిని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే పలువురు

ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్లో సీబీఐ, ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

navyamedia
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదని అసహనం

నాయిని అల్లుడు ఇంట్లో ఈడీ సోదాలు…

Vasishta Reddy
గత 24 గంటలుగా దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  24 గంటల పాటు ఈ సోదాలు చేసిన

గోల్డ్‌ స్కామ్‌లో ప్రముఖ జ్యువెలర్స్‌ ఓనర్‌ కూమారుడు అరెస్ట్‌

Vasishta Reddy
బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెలర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము

లోన్ యాప్స్ కేసులపై ఈడీ విచారణ…

Vasishta Reddy
ఒక్క సరిగా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన లోన్ యాప్స్ కు సంబంధించి కేసులు అధికంగా హైదరాబాద్ లో నమోదయ్యాయి.  ఈ కేసులో ఇప్పటికే అనేకమందిని పోలీసులు అదుపులోకి

జగన్ కేసులో సీబీఐకి ఈడీ సంచలన లేఖ…

వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను

తెలంగాణ ఐఏఎస్‌ కు ఈడీ సమన్లు

యూపీ అక్రమ మైనింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్‌ కుమార్‌ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు