హోలీ పండుగ పురస్కరించుకుని భారతదేశం అంతటా సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగుల పండుగ హోలీ పురస్కరించుకుని ప్రజలకు ప్రధాని నరేంద్ర
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబి బాస్ కేసీఆర్ నేటితో 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పోరాటం చేసిన సీఎం కేసీఆర్కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు
* తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు.. * ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెసే.. * రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్ ఏపీని హడావుడిగా విభజించారు.. *
* తెలంగాణ ఇచ్చినా అక్కడా తుడిచిపెట్టుకుపోయింది.. *కాంగ్రెస్ మరో వందేళ్లు అధికారం వద్దనుకుంటోంది.. *కరోనా సమయంలోనూ కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించింది.. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 5న ఇక్రిశాట్ 50 వ వార్షికోత్సవ వేడుకలు, ముచ్చింతల్లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఆజద్ హిందూ ఫౌజ్ దళపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ..నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నుంచే కరోనా నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం
దివ్యాంగులకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
ప్రధానమంత్రి నరేంద్రమోడీ డ్రీమ్ ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 13న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ (ఇటలీ), వాటికన్ సిటీ మరియు గ్లాస్గో (స్కాట్లాండ్) పర్యటన ముగించుకునిఈరోజు న్యూఢిల్లీ చేరుకున్నారు. G20 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలువురు