telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్‌కు పీఎం మోదీ బ‌ర్త్‌డే విసెష్‌..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

Jagan-Modi meet in Delhi: What's cooking in Andhra kitchen? A look at politics in key southern state - News Analysis News

ప్ర‌ధానితో పాటు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్‌ చేస్తున్నారు.

BJP-YSRCP bonhomie grows in AP but terms and conditions apply - The Federal

ట్విట్టర్‌లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Related posts