ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్ చేస్తున్నారు.
ట్విట్టర్లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2021
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ ప్రశంసలు