ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, జనసేన అధినేత పవన్పై మండిపడ్డారు.కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హోల్ సేల్ గా అమ్మే
ప్రజాసమస్యల స్వీకారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి
తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని, వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా తన ప్రయాణం ఆగదని ..జనసేన ముందుకు సాగుతూనే వుంటుందని.జనసేన
*ఏపీ భవిష్యత్కు వైసీపీ హానికరం *రాష్ట్ర భవిష్యత్తు లో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యం *రాష్ట్రానికి కాపాడేది జనసేన మాత్రమే.. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా
వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని, బీజేపీతో కలవాల్సిన అవసరం తమకు లేదని. ఏపీ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు.శుక్రవారం తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో విమర్శలు చేస్తున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో