telugu navyamedia

maharashtra

రెబ‌ల్ ఎమ్మెల్యేలంతా కొరితే కూట‌మి నుంచి వైదొల‌గడానికి సిద్ధం..కానీ..

navyamedia
*రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు శివ‌సేన ఆఫ‌ర్‌.. *ఎమ్మెల్యేలంతా కోరితే ఎమ్‌వీవీ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాం *20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు మ‌హారాష్ర్ట‌లో రాజ‌కీయం గంట‌గంట‌కు

ఏక్‌నాథ్ షిండే బలప్రదర్శన..42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం​లో మకాం

navyamedia
మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన ఏక్‌నాథ్‌ శిందే 42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం గువాహటిలోని రాడిసన్​

ఏక్​నాథ్ శిందేకు శివసేన షాక్.. స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే

navyamedia
*మంత్రి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే పై చ‌ర్య‌లు *శాస‌న‌స‌భ‌ప‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గింపు.. *అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోం.. *బీజేపీకి వ్య‌తిరేకంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు

నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్ మంజూరు

navyamedia
మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు ఊరట లభించింది. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న ఆ

కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌సీఎం కేసీఆర్ దంపతులు.. ప్రత్యేక పూజలు

navyamedia
కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్‌ వెళ్లిన కేసీఆర్ కుటుంబం.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి

ఈ నెల 20న ముంబై వెళ్ళ‌నున్న కేసీఆర్‌

navyamedia
*ఈ నెల 20న ముంబై వెళ్ళ‌నున్న కేసీఆర్‌ *కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన ఉద్ధ‌వ్ థాక్రే *బీజేపీపై కేసీఆర్ పోరాటానికి ఉద్ధ‌వ్ థాక్రే మ‌ద్ద‌తు.. ఈ నెల 20న

ఐసీయూలో మంటలు..10 మంది కరోనా రోగులు మృతి..

navyamedia
మహరాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా

కరోనా బాధితులకు అండగా నిలిచిన లతామంగేష్కర్

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

మహారాష్ట్రలో థర్డ్ వేవ్…?

Vasishta Reddy
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.  ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో

వారికీ వ్యాక్సిన్ ఇవ్వలేమని చెప్పిన మహారాష్ట్ర…

Vasishta Reddy
మన దేశంలో ప్ర‌స్తుతం 45 ఏళ్లు దాటిన అంద‌రికీ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుండ‌గా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌నున్నారు. అయితే,

అక్కడ కూడా అందరికి వ్యాక్సిన్ ఫ్రీ…

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ ను దశల వారిగా అందిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుండి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి

పట్టాలపై చిన్నారి..మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి సాహసం

Vasishta Reddy
ప్రమాదం ఏ సమయంలో జరుగుతుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. సరిగ్గా