మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన ఏక్నాథ్ శిందే 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసోం గువాహటిలోని రాడిసన్
*మంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే పై చర్యలు *శాసనసభపక్ష పదవి నుంచి తొలగింపు.. *అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోం.. *బీజేపీకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు
కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్ కుటుంబం.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి
*ఈ నెల 20న ముంబై వెళ్ళనున్న కేసీఆర్ *కేసీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఉద్ధవ్ థాక్రే *బీజేపీపై కేసీఆర్ పోరాటానికి ఉద్ధవ్ థాక్రే మద్దతు.. ఈ నెల 20న
మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో