telugu navyamedia

KCR

పార్టీలోకి చేరింది బానిసగా బతకడానికి కాదు.. దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

navyamedia
*తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీకి మరో షాక్ .. *ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక

చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాం – సీఎం కేసీఆర్‌

navyamedia
*పోలీసు అధికారులందరికీ నా సెల్యూట్ .. *అర్ధ‌రాత్రి కూడా మ‌హిళ‌లు స్వేచ్చ‌గా తిర‌గాలి.. *హైదరాబాద్ లో నేరాలు చాలా వరకు తగ్గాయి *పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే

గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం ..

navyamedia
గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరి గుట్ట

కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది -ఈటల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

navyamedia
హుజూరాబాద్‌లో  కేసీఆర్‌ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్‌కి దక్కింద‌ని మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు

రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం..త్వ‌ర‌లో ఆ జిల్లా నుంచి భారీగా చేరికలు ఉంటాయి

navyamedia
రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం ఖ‌మ్మం నుంచి నేత‌లు మాతో ట‌చ్‌లో ఉన్నారు.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ ఎస్ నేత‌లు తిరుగుబాటు చేస్తారు. తెలంగాణలో రాజకీయాలు

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర ..పార్టీ మారడం చారిత్రక అవసరం : రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

navyamedia
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి ఆదివారం

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ది చీక‌టి ఒప్పందం..-కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదు

navyamedia
*కేసీఆర్‌పైనా ఈడీ, సీబీఐ కేసులు పెడ‌తారు.. *క‌చ్చితంగా కేసీఆర్ ఈడీ, సీబీఐ విచారణకు హాజ‌రు కావాల్సి వ‌స్తాది. *కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ది చీక‌టి ఒప్పందం.. తెలంగాణ సీఎం

పోల‌వ‌రం పై వివాదాలు సృష్టించ‌వ‌ద్దు.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? : మంత్రి పువ్వాడకు అంబటి కౌంటర్

navyamedia
పోలవరం వ్యవహారం పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి

ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తాం – భద్రాచలానికి కేసీఆర్ వ‌రాలు జ‌ల్లు..

navyamedia
*భద్రాచలం ముంపు బాధితుల‌కు కేసీఆర్ వ‌రాలు జ‌ల్లు.. *వరద ఇబ్బందులు లేకుండా రూ.1,000 కోట్లు.. *వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం జరగాలి.. *వరద బాధితులకు తక్షణమే రూ.10

క్లౌడ్ బ‌రెస్ట్‌ అనే కొత్త ప‌ద్ద‌తి వ‌చ్చింది ..asభారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ అనుమానాలు

navyamedia
*భ‌ద్రాచ‌లంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ *ముంపు బాధితుల‌తో నేరుగా చ‌ర్చించిన కేసీఆర్‌ *ముంపు బాధితుల‌కు రూ.10 వేలు ..20 కేజీలు బియ్యం *బాధితుల‌కు శాశ్వ‌త కాల‌నీలు నిర్మిస్తాం.. *ఎత్తైన

భ‌ద్రాచ‌లం గోదావ‌రి బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ శాంతి పూజ‌..

navyamedia
*భద్రాచ‌లంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ *గోదావ‌రి బ్రిడ్జి ని ప‌రీశించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి

కేంద్రంపై పోరుకు సిద్ధం.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

navyamedia
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌