“ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావిత చేసేది , ప్రగతి పథంలో నడిపించేది నిస్సందేహంగా చదువే . చదువు వల్ల మానసిక వికాసం ఏర్పడుతుంది, విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు తద్వారా
*విద్యుత్ సౌధ దగ్గర ఉద్రిక్తత *విద్యుత్ సౌధను ముట్టడించిన తెలంగాణ మహిళా కాంగ్రెస్ .. *హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. . *పోలీసులకు
*తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని చర్చకు పట్టుబట్టిన టీఆర్ ఎస్ ఎంపీలు *కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు.. *చర్చకు అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వరి
హైదరాబాద్ బంజారాహిల్స్ లోనిరాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ బయటపడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సమయం దాటిన తర్వాత కూడా
కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట
హైదరాబాద్ హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్లో లేట్ నైట్ పార్టీలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ మహమ్మారి పెను కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్బుపై శనివారం అర్ధరాత్రి తర్వాత టాస్క్ ఫోర్స్ బలగాలు జరిపిన
హైదరాబాద్లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్
*హైదరాబాద్లో తొలి డ్రగ్స్ డెత్.. *డ్రగ్స్ తీసుకుంటుండగా మోతాదు ఎక్కువై బీటెక్ విద్యార్థి మృతి *చనిపోయే ముందు ప్రాణం విలవిల.. *గోవాకు వెళ్ళి డ్రగ్స్ కు బానిసైన
మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ..లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో