మోదీ సర్కార్ను గద్దె దించుతాం – ఎమ్మెల్సీ కవిత
మోదీ సర్కార్ను గద్దె దించేవరకు వదిలిపెట్టమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు..జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్