హైదరాబాద్లో డ్రగ్స్కు బానిసై బీటెక్ విద్యార్ధి మృతి చెందిన కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్
ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న డిటెక్టివ్ కిరణ్ గోసావిని పూణేలో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. షారుఖ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్
టాలీవుడ్ నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలుపై కూడా
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతుంది. నేడు (సెప్టెంబర్7)న నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి
డ్రగ్స్ ఆరోపణలు సినీ పరిశ్రమకే ఎందుకు చుట్టుకుంటున్నాయో ప్రతీఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శక, నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో
టాలీవుడ్లో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే డైరెకర్ట పూరీ జగన్నాథ్, ఛార్మిలను విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం
బాలీవుడ్, శాండల్వుడ్లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్వుడ్కు వస్తే సంజన
తెలంగాణ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల పేర్లు కర్ణాటక డ్రగ్స్ కేసులో కూడా వినిపిస్తున్నాయి. శాండల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన