telugu navyamedia

Paddy Procurement

గవర్నర్‌ తమిళిసైతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ

navyamedia
గవర్నర్‌ తమిళిసైతో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సర్కార్​ అవలంభిస్తోన్న వైఖరి, రైతుల ఇబ్బందులతో పాటు పలు అంశాలపై గవర్నర్​తో నేతలు చర్చించారు. వరి

కేసీఆర్‌కు సీఎంగా కొన‌సాగే ఆర్హ‌త లేదు-విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

navyamedia
*తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధించాలి.. *కేసీఆర్‌కు సీఎంగా కొన‌సాగే ఆర్హ‌త లేదు *బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం బీజేపీ మ‌హిళా నాయ‌కులు విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉభయసభల నుంచి టీఆర్ ఎస్‌ ఎంపీల వాకౌట్‌..

navyamedia
*తెలంగాణ వ‌రిధాన్యం కొనుగోలు చేయాల‌ని చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టిన టీఆర్ ఎస్ ఎంపీలు *కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు.. *చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో స‌భ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వరి

ఒప్పందం మేరకే ఆ బియ్యం కొంటాం..-పీయూష్‌

navyamedia
వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుంద‌ని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు. శుక్రవారం నాడు రాజ్య‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల

ధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌..ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్

navyamedia
*రైతు వ్య‌తిరేక విదానాలు మానుకోవాలి..-రాహుల్‌ *తెలంగాణలోధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై

కేసీఆర్‌కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమే-బండి సంజయ్

navyamedia
*సెంటిమెంట్ రాజేయ‌డంలో కేసీఆర్ ముందుంటారు.. *కేసీఆర్‌కు కావాల్సింది సెంటిమెంట్ రాజ‌కీయం.. *రైతంగాన్ని గౌర‌వించే వ్య‌క్తి పియూష్ గోయాల్‌.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావడం సీఎం

మాకు పంజాబ్‌, తెలంగాణ రెండూ సమానమే – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..

navyamedia
*కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. *అన్ని రాష్ర్టాల త‌ర‌హాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేక‌ర‌ణ‌ *కేంద్రంపై కావాలనే కేసీఆర్‌ దుష్ప్రచారం.. *పంజాబ్ విధాన‌మే తెలంగాణ‌కు అనుస‌రిస్తున్నాం..

తెలంగాణ నుంచి ధాన్యం కొన‌లేము..

navyamedia
*పార్ల‌మెంట్‌లో కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌.. *కేంద్రం తీరుకు టీఆర్ ఎస్ ఎంపీలు వాకౌట్‌. *పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర‌మంత్రి క్ష‌మాప‌ణ చెప్పాలి.. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు అంశంపై

మోదీ పాల‌న చూసి ప్ర‌పంచ దేశాలు ఆశ్చ‌ర్య పోతున్నాయి..

navyamedia
*వ‌డ్ల కొనుగోలుపై కేంద్రాన్ని బ‌ద‌నాం చేసే కుట్ర‌.. *కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌దు.. *ఫాంహౌస్‌లో వ‌రి పండించి..రైతుల‌కు వ‌రి వేస్తే ఉరే అంటాడు.. *కేసీఆర్ తీరు