సీఎం కేసీఆర్పై విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. “దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు కూడా ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే..
దుబ్బాక సమరం ముగిసిందో… లేదో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజు శ్రవణ్ న్యాయవాది అభ్యర్థనతో
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల పేరుతో మున్సిపల్ ఎన్నికల కోసం… 500 కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి పంచుతుందని
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ… త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు వేస్తోంది.
హైదరాబాద్ లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవిన్యూ కార్యాలయాలు, వార్డు కార్యాలయంలో ఓటర్ల
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా బిజెపి రాబోయే గ్రేటర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని, ప్రతి సర్కిల్లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర
జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే అన్ని పార్టీలు ఇప్పుడు దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రంగంలోకి దిగి ఓటర్లను మమేకం చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే
వచ్చే నెలలో దాదాపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు భాగ్యనగర వీధుల్లో పర్యటిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా