ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా?..ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరించదలచుకున్నారా? కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ తన కొత్త
నాడు -నేడు కార్యక్రమం కింద ఏపీలోని పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేబినెట్లో చర్చించామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్
ఎక్కువ గ్రేడ్ కోసం నకిలీ సర్టిఫికెట్ సృష్టించిన చామకూర మల్లారెడ్డినీ తెలంగాణ మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కమిటి అధ్వర్యంలో నారాయణ