Rds దగ్గర ఏపీ చేపట్టిన రైట్ కెనాల్ పనులను వెంటనే నిలిపి వేయాలని.. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని
తెలంగాణలో ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని
మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై విరుచుకుపడ్డారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని… ప్రచారం చేయడం తప్ప కార్మికులకు చేసింది శూన్యమని
డీకే అరుణ గ్రేటర్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. ఎంఐఎం, టిఆర్ఎస్ నేతలు మాకు పొత్తులేదని మాట్లాడుతున్నారు… ప్రజల చెవిలో పువ్వులు పెట్టుకున్నారు అనుకుంటున్నారా..? ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా బిజెపి రాబోయే గ్రేటర్
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి కార్యకర్తలు, నాయకులపై టీఆర్ఎస్ పోలీసులతో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని డీకే అరుణ పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి
దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. నేడు ప్రెస్మీట్ నిర్వహించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ