ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గ్రేటర్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్లో
హైదరాబాద్ : రాజధానిలో రాజకీయ వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రాజకీయ రణరంగంలోకి దిగాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గ్రేటర్ పీఠాన్ని
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఇవాళ రెండో జాబితాను విడుదల చేసింది.. రెండో జాబితాలో 20
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు
పేదప్రజలకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీని అడ్డుకున్న పాపం, ఉసురు తప్పక తగులుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి గ్రేటర్ ఎన్నికలపై స్పందించారు. అంతే కాదు… వరద సాయం పేరుతో సీఎం కేసీఆర్ ఓట రాజకీయానికి పాల్పడుతున్నట్టు మండిపడ్డారు విజయశాంతి. ” గ్రేటర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు వరుసగా ప్రకటిస్తున్నాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మొదటి లిస్ట్ను విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని పార్టీ సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి.. ఇవాళో.. రేపో.. అన్ని జాబితాలు విడుదల చేయనున్నారు.. అయితే, గ్రేటర్ ఎన్నికల్లో తొలి జాబితాను