నల్గొండ పట్టణంలో లాక్డౌన్ పేరుతో ఈ రోజు ఉదయం పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్డౌన్ ఉదయం
పట్టభద్రుడు సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదని… ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేతగానీతనంతో చేసిన హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్,