*సీఎం జగన్ రాష్ర్టానికి శనిగ్రహంలా మారారు.. *మూడు రాజధానులపై మాట్లాడే హక్కు జగన్కు లేదు.. *అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. రాష్ట్రంలో మళ్లీ మూడు
ఏపీలో మద్యం అమ్మకాలపై వరుసగా 5వ రోజు టీడీపీ నిరసనకు దిగింది. కల్తీ నాటు సారాతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంతో పాటు రాష్ట్రంలో జేబ్రాండ్ మద్యం
*విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ భేటీ *విశాఖలో బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. *నన్ను పార్టీ పెట్టమని అన్ని సంఘాల వారు కోరుతున్నారు.. *పార్టీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది.దీంతో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 12వ ఏట అడుగుపెడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
పోలవరం నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి
ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ శ్రీశారదా పీఠం మూడో రోజు వార్షిక మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. దేశ రక్షణ