*2022-23 సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన జగన్
*ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు
మూడేళ్లలో పాలనలో 95 శాతం హామీలు నెరవేర్చామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని అన్నారు.
కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని.. అందరూ మన వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతోందన్నారు. ఈ ఏడాది రూ. 2.56 లక్షల కోట్లతో ప్రజా బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించామన సీఎం జగన్ పేర్కొన్నారు.
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!