ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జగనన్న
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజల మద్దతు టీడీపీకి ఉందని అన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని,
ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు.
*ఏపీ ఇలా అవడానికి కారణం కాంగ్రెస్ టీడీపీ.. *వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు.. *రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వ్యక్తి పవన్ *లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్
మాజీమంత్రి కొడాలి నాని మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడ
*వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎ జగన్ *తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం… *ప్రభుత్వ పథకాలకు దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతుంది *రాష్ట్రంలో రాక్షసులు,