telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్ర బాబు పర్యటన..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు.

రాష్ర్ట‌ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts