సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఏర్పడిందని నాగబాబు అన్నారు ఉత్తరాంధ్రలో
నిజాలను ప్రజలకు తెలియజేస్తున్న విలేకరుల వీపులు మోగడం కాదు నాలుగుకోట్ల ఆంధ్రులే మీ వీపులు విమానంమోత మోగించడం ఖాయమని కర్నూల్ మేయర్ ను టీడీపీ జాతీయ ప్రధాన
జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చార్జ్షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఎక్కువగా మాట్లాడితే అచ్చెన్నాయుడికి తాట తీస్తానని..ఆంకుశం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో మూడేళ్లు పూర్తయింది. రాష్ట్ర చరిత్రలోనే అతి భారీ మెజారిటీ సాధించి సీఎం కుర్చీ సాధించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి
గుంటూరులోని జేకేసీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ను హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలపాటి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్ కూడా ఒకరు
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఏపీలో ఏ రైతు ఆనందంగా లేరని దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో