జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చార్జ్షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.