జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చార్జ్షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో
*అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసం *అనంతబాబు కేసు నుంచి దృష్టి మల్లించేందుకు ప్రయత్నం. *శాంతి భద్రతలపై పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది.. *15 రోజులుగా అమలాపురంలో సీఐ