నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 47వ రోజు ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో హర్ట్స్, పల్స్ రేటు పడిపోవడంతో సహచరులు హుటాహుటిన ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
కాగా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి హుటాహుటిన ఆస్పత్రి వెళ్ళి శ్రీధర్ రెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు