telugu navyamedia

AP news

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ఐదుగురితో కొత్త కమిటీ ఏర్పాటు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు

రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూదు..

navyamedia
చంద్రబాబుకు మతి భ్రమించిందని..ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావ‌డం లేద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి వాళ్లు దేవతానుగ్రహం

పాత కొత్త కలయికతో కొలువుదీరిన నూతన కేబినెట్..ప్ర‌మాణం చేసిన మంత్రులు వీరే

navyamedia
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 25

గుంటూరులో విషాదం : భవన నిర్మాణ పనుల్లో మట్టి పెళ్లలు విరిగి పడి ముగ్గురు మృతి..

navyamedia
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలరెడ్డి నగర్ లో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్ద‌రు కార్మికులు మరణించగా.. చికిత్స పొందుతూ మరో

ఎవ‌డు కారు తీయ్య‌మంది..ఏం తమాషాలు చేస్తున్నారా..?

navyamedia
ఏపీ మంత్రి పేర్నినాని పోలీసులపై విరుచుకుప‌డ్డారు. కారు అడ్డుగా ఉంది తియ్యండి’ అన్నందుకు ..‘ఏం తమాషాలు చేస్తున్నా రా అంటూ కోపంతో ఊగిపోయారు.. మర్యాదగా ఉండదు..నా కారునే

కడప జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ..

navyamedia
కడప జిల్లా జైలు సూపరింటెండ్ గా ఉన్న వరుణా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వరుణారెడ్డిని బంగోలుకు బదిలీ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది. అదే

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌..

navyamedia
టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అశోక్ బాబు

జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్ర‌క‌ట‌న‌పై : అమ్మా! భారతమ్మ సీఎంకి ఎక్కడైనా చూపించమ్మా..లేదంటే

navyamedia
ఇప్ప‌టికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని… వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శులు గుప్పించారు. ప్ర‌తీ

తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌..

navyamedia
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. థర్డ్‌వేవ్‌లో కూడా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలో

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

navyamedia
గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమం ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి

మహత్మాగాంధీకి నివాళులర్పించిన ఏపీ సీఎం

navyamedia
ఈరోజు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని