రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూదు..
చంద్రబాబుకు మతి భ్రమించిందని..ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి వాళ్లు దేవతానుగ్రహం