సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ఐదుగురితో కొత్త కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు